కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు

కొడకండ్ల: కొడకండ్లమండలం. పాఖాల గ్రామం నుండి బి.ఆర్.ఎస్ పార్టీ చెందిన నాయకులు. మాజీ సర్పంచ్ వీరారెడ్డి అమరేందర్ రెడ్డి.బత్తుల మల్లేష్. రాసకొండ లింగయ్య .రాచకొండ సోమయ్య. పసునూరి తిరుమలరెడ్డి. కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పెరబోయిన పెద్ద వెంకన్న. రాచకొండ కొమరయ్య. పసునూరి పూర్ణచందర్ రెడ్డి. రాచకొండ నవీన్. వల్లపు రెడ్డి జగన్ రెడ్డి . నార్లపురం లాలయ్య. కన్నేబోయిన లింగయ్య. ముక్కంవుల ఐలమల్లు. వంచ యాకోబు రెడ్డి. మెడుదల పరుశరాములు. తీరబోయిన ఐలమల్లు. ముక్కల రవి కుమార్ . జమ్ముల ధర్మారెడ్డి రాసకొండగోపి. కామీడీ శ్రీనివాసరెడ్డి. దాస్యం యాదగిరి స్వామి. జిలకర దేవేందర్ లు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ జరుగుతుందని పెద్ద సంఖ్యలో అధికార పార్టీ నుండికాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో, పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు సంక్షేమ పథకాలు అందజేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో.సినీయర్ నాయకులు. మాజీ జెడ్పి ఫ్లో లీడర్. నెమరుగోమ్ముల.ప్రవీణ్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్,.కీసర.సునిల్ రెడ్డి.పాలకుర్తినియోజవర్గ యూత్ అధ్యక్షులు.ధరవత్.రాజేష్ నాయక్. మండల ఇన్చార్జి ప్రసాద్ రెడ్డి సోషల్ మీడియా కొడకండ్ల మండల అధ్యక్షులు బత్తుల వెంకన్న. మండల యూత్ ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ. రామ్ కుమార్. శ్రీను నాయక్. మార్గం రవీందర్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *