కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు

కొడకండ్ల: కొడకండ్ల మండల కేంద్రంలో. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు వార్డు సభ్యులుముత్యం.అంజయ్య, 40, మంది గొల్ల కురుమయాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఝాన్సీయశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో, పాలకుర్తి గడ్డమీద ఎగిరేది కాంగ్రెస్ జెండ ఆని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీలు వెంటనే అమల్లోకి తీసుకొస్తాం. రాబోయే ఎన్నికల దృశ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ గెలుపుకై ఒక సైనికుని లాగా పని చేయాలి. కోరారు కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ నెమరుగోమ్ముల.ప్రవీణ్ రావు. మండల ఇన్చార్జి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *