మైలారంలో ఇంటింటి ప్రచారం

మైలారంలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
రాయపర్తి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ను గెలిపించాలని కోరుతూ ఆదివారం మండలంలోని మైలారంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం చేశారు. భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షులు గబ్బెట బాబు, నాయకులు ఎలమంచి శ్రీనివాస్ రెడ్డి, పరిపాటి రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *