ఎర్రబెల్లి గెలుపే లక్ష్యంగా ప్రత్యేక పూజలు

పాలకుర్తి:
పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, పాలకుర్తి ఎమ్మేల్యే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి.దయాకర్‌ రావు భారీ మెజారిటీతో గెలువాలని వీరమనేని.హనుమంత రావు–కళ్యాణి దంపతులు పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ పార్టీలో జరగని అభివృద్ది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హాయాంలో దయాకర్‌రావు ప్రత్యేక కృషి వల్ల శాశ్వత అభివృద్ది, సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *