దేవరుప్పుల ః బీఆర్ఏస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించే దిశలో పాలకుర్తి ఎమ్మేల్యే బీఆర్ఏస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు అథ్యధిక మెజారీటీ గెలుపు కోసం కామారెడ్డిగూడెం మజీదులో శుక్రవారం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.కార్యక్రమంలో మతగురువు ఇనాయిత్ రసూల్,బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఖాసీమ్, జాకీర్, ఖలీల్, షబ్బీర్, మీరాన్, అర్జుమాన్, మౌలానా, ఫాషా,యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply