బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పాలేరు అసెంబ్లీ ఇంచార్జి డాక్టర్ అల్లిక వెంకటేశ్వర రావు యాదవ్ కి గురువారం నాడు రాఖీ కట్టడానికి పెద్దఎత్తున అక్కలు, చెల్లెమ్మలు తరలి వచ్చారు. అన్నయ్య ఈ ఎన్నికల్లో విజయం నీదే అంటూ దీవించారు.
ఈ సందర్బంగా డాక్టర్ అల్లిక వెంకటేశ్వర రావు యాదవ్ మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ మహిళలకు రాజకీయాలకు, కులాలకు, జెండర్ కి అతీతంగా వ్యవహరిస్తూ, వారి అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. రాబోయే ఎన్నికలు ప్రతి ఒక్కరూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారితో తో ఈ అన్నయ్యను గెలిపించాలని కోరారు. అందుకు ప్రతి ఒక్క మహిళా అన్నయ్య గెలుపు మీదే అంటూ నినాదాలు చేశారు.
Leave a Reply