పాలకుర్తి, ఎక్స్ ప్రెస్ న్యూస్:: స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు మంగళవారం మండల కేంద్రంలోని పద్మశాలి పట్టణ అధ్యక్షుడు చిలకమారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా పెనుగొండ వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా డాక్టర్ .మేడారపు సుధాకర్, ఉపాధ్యక్షులుగా చిదురాల ధనంజయ,బిర్రు సోమేశ్వర్, ఈగ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా
చిలుక మారి సోమేశ్వర్,
కార్యదర్శులుగా రాపోలు రాంబాబు, మాచర్ల సత్యనారాయణ, బైరు భార్గవ్
కోశాధికారిగా కామారపు సత్యం,కార్యవర్గ సభ్యులుగా
పెనుగొండ సోమేశ్వర్, చిలుకమారి శ్రీధర్, కూరపాటి శ్రీకాంత్, చిలకమారిఉప్పలయ్య,ఎనగందుల శ్రీనివాస్, రాపోలు గట్టయ్య, చిలుక మారి శివ, చిదురాల దేవేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Leave a Reply