దేవరుప్పుల ః
కాలంచెల్లిన సిద్దాంతాలతో రాజకీయ ఉనికి కోసం పాటుపడుతున్న ప్రతిపక్షపార్టీలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు అన్నారు. శనివారం
రాయపర్తి మండల కేంద్రంలో , కొలుకొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎండీ ఖాసిం, శ్రీనివాస్, ఆంజనేయులు, వెంకటయ్యల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరారు. పార్టీలో చేరిన వారిలో మాచర్ల హరిబాబు, శివ, హరి, ప్రభుదాస్, ప్రవీణ్, కుమార్, యాకస్వామి, మధు, వెంకన్న, కొమురయ్య, అరుణ, సోమయ్య తదితరులు ఉన్నారు.
Leave a Reply