పాస్టర్స్ అసోసియేషన్ తొర్రూరు మండల కమిటీ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రెవరెండ్ ఫాదర్ నిరీక్షణ రావు, పాస్టర్ జె. జాన్సన్, ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ బి.కృష్ణమోహన్, సంయుక్త కార్యదర్శిగా పాస్టర్ విక్టర్ పాల్, కోశాధికారిగా పాస్టర్ జీవన్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా రెవరెండ్ బి. దేవా సహాయం, రెవరెండ్ ఫాదర్ సునీల్, రెవరెండ్ శేఖర్ రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో దైవ సేవకులు బందు శ్రీధర్,విజయ్ పాల్ ,ఏసుదాసు, డేవిడ్ రాజు,యాకూబ్, సలోమీ,పీటర్ తదితర సేవకులు పాల్గొన్నారు.
Leave a Reply