బిఆర్ఎస్ నాయకుల బైండోవర్

తొర్రూరు

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరు మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులను మంగళవారం ఎస్సై జగదీష్ ఆధ్వర్యంలో అదుపులో తీసుకొని తొర్రూరు తహసిల్దార్ వినోద్ కుమార్ ఎదుట బైండోవర్ చేశారు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై జగదీష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తుగా బైండోవర్లు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనే విధంగా సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *