బీఆర్‌ఎస్‌ వైభవానికి వన్నె తేవాలి–బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్‌

దేవరుప్పుల ః మండలంలో బీఆర్‌ఏస్‌ వైభవానికి మరింత వన్నె తెచ్చేలా ఊరూరా దయాకర్‌రావుకు అత్యధిక మెజారీటీ తేవాలని బీఆర్‌ఏస్‌ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్‌ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని కడవెండి, చిన్నమడూరులలో బూత్‌ కమిటీ సమావేశాలను నిర్విహించి దిశనిర్దేశాన్ని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ఇంటింటా చాటి ఎర్రబెల్లి గెలుపు కోసం
బూత్‌ లెవెల్‌ నాయకులు తోడ్పాటు అందించాలన్నారు.సమావేశాల్లో మండల సమన్వయకర్తలు పల్లా సుందర్‌ రాంరెడ్డి, బస్వ మల్లేశం, మనోహర్‌ రావు, చింత రవి, హనుమంతు, కొల్లూరు సోమయ్య, మజార్,, గ్రామ పార్టీ అధ్యక్షులు మహేష్, సంతోష్, సర్పంచ్‌లు ప్రజాప్రతినిధులు బెత్లీనాలీనారెడ్డి, వంగ పద్మ వెంకటేశ్వర్లు, బాషిపాక బిక్షపతి, నగేష్, నక్క రమేష్, దుబ్బాక రత్నాకర్‌ రెడ్డి, కోతి ప్రవీణ్, ముదిరాజ్‌ సంఘం అధ్యక్షులు కాశబోయిన మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *