–పాలకుర్తి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమూర్తి
దేవరుప్పులః
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతోనే సబ్బండ వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని పాలకుర్తి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ సిలువేరు కృష్ణమూర్తి అన్నారు. Ô¶ నివారం మండలకేంద్రంలోని కొత్తకాలనీలో పాలకుర్తి ఎమ్మేల్యే కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేసి ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హాయాంలోనే ప్రభుత్వ ఉద్యోగ నియమాకాలు చేపట్టారని, వైఎస్ఆర్ ఉచిత కరెంటు పథకం ఆచరణ కార్యరూపం దాల్చడాన్ని బీఆర్ఏస్ ప్రభుత్వం తమదీగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నియంత పాలనకు స్వస్తి పలికేలా యువతరాన్ని రాజకీయాల్లోకి స్వాగతించేలా యశస్వినిరెడ్డిని అత్యధిక మెజారీటీతో గెలిపించి పాలకుర్తి ప్రజల చైతన్యాన్ని నిరూపించుకోవాలని పిల…
Leave a Reply