ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం

పెద్దవంగర:
కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తుందని ఝాన్సీ యశస్విని యశస్విని యశస్విని రెడ్డి వికలాంగుల హక్కుల పోరాట సంఘం పాలకుర్తి నియోజకవర్గం అధ్యక్షురాలు శివరాత్రి సుగుణమ్మ అన్నారు. ఆదివారం మండలంలోని వడ్డె కొత్తపల్లి గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని మామిడాల యశస్విని రెడ్డి గెలుపు కోరుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు నెమరుగొమ్ముల శైలరావు పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులను చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *