దేవరుప్పుల ః
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మైనారీటీలకు పెద్దపీట వేస్తుందనీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని దాదాసాహబ్ కాలనీలో ఎమ్మేల్యే అభ్యర్థి యశస్వీనిరెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేపట్టారు.కార్యక్రమంలో తోటకూరి పాండు కృష్ణ, రమేష్, మాజీ ఉపసర్పంచ్ ఈదునూరి వెంకట్రెడ్డి, కారుపోతుల వెంకన్న, సోమయ్య, ఆకుల సంతోష్, సందీప్, ఐలయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply